Skip to main content

అహింస పరమో ధర్మ - మహాత్మ గాంధీ

మన తపాలా శాఖ  17-06 -2019 న "అహింస పరమో ధర్మ" పేరుతో  మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసారు . గాంధీజీ నిర్మించిన  సబర్మతి ఆశ్రయం 1917 జూన్ 17న ప్రాంభించబడినది. 

Comments