Skip to main content

Posts

Showing posts from January, 2015

'స్వచ్చ భారత్' పై బాలలు రూపొందిచిన తపాల బిళ్ళలు

India Post released 3 stamps and one miniature sheet on 30-1-2015 on the theme of Swachh Bharat  SWACHHA BHARAT - 30-1-2015 మన తపాల శాఖ  మహాత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకొని 30-1-2015 న  'స్వచ్చ భారత్' పై బాలలు రూపొందిచిన చిత్రాలతో మూడు తపాల బిళ్ళలు, వాటితో ఒక  మినిఎచార్ ను విడుదల చేశారు. పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, పరిశుద్ద జలం వంటి వాటిపై అవగాహన కల్పించే లా ఇవి ఉన్నాయి.  మోడి మొదలపెట్టిన స్వచ్చ్ భారత్ ను చంద్రబాబు చెప్పే స్వచ్చ ఆంద్ర సాదించటానికి పతి ఒక్కరు పని చేయాలి. గాంధీజీ కన్న కలలు నిజం చేయాలి. పతివారు మరుగు దొడ్డి వాడేలా చేసి మనం నాగరికులమని చాటాలి. 

రాష్ట్ర పండుగ - సంక్రాంతి

రైతుల లోగిళ్ళలో సంబురంగా జరిగే సంక్రాంతి (పొంగల్) పై శ్రీ లంక దేశం 2014 లో రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ విడుదల చేసింది.  Pongal -Sri Lanka  మన దేశంలో ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన తపాల శాఖ    కుడా ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను  12-1-2006  న విడుదల చేసింది. PONGAL - HARVEST FESTIVAL, Date of Issue: 12-1-2006 సంక్రాంతి  తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించారు.  రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక లలో  సంక్రాంతి  అని, తమిళనాడు లో  పొంగల్  అని,మహారాష్ట్ర, గుజరాతు లలో  మకర్‌సంక్రాంతి  అని, పంజాబు, హర్యానా లలో  లోరీ   అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు.  పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును  భోగి  అని, రెండవ రోజును  సంక్రాంతి  అని, మూడవ రోజును  కనుమ  అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ప్రతీ రోజ

గన్నవరం లో ఉన్న 'దత్త పాదుకలు' పై ప్రత్యేక తపాల కవరు

A Special Cover on Datta Padukalu released by I ndia Post  at Vijayawada on 31st December 2014. మైసూరు దత్త పీటాధిపతి శ్రీ గణపతి సచ్చితానంద స్వామీజీ చే  కృష్ణా జిల్లా గన్నవరం (విజయవాడ) లో నెలకొల్పబడిన  'దత్త పాదుకలు'  పై మన తపాల శాఖ 31-12-2014 న ఒక ప్రత్యేక తపాల కవరు విడుదల చేసారు. కవరు పై గన్నవరం లో ఉన్న దత్తాత్రేయ పాదుకా ఆలయం  ముద్రించారు,  ప్రత్యే క  తపాల ముద్రలో కుర్మారూప పీటం పై ఉన్న దత్తత్రేయ పాదుకలను చూడవచ్చు. 

ప్రవాస భారతీయ దివస్

జనవరి 8,1915 న మహాత్మా గాంధీ దక్షిణ ఆప్రికా నుండి తిరిగి వచ్చి మన దేశ స్వాతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్ర పోషించి విజయాన్ని సాదించారు. ఆ దినాన్ని మనం ప్రవాస భారతీయ దివస్ పేరుతో జరుపుకుంటున్నాం. విదేశాలలో ఉన్న మన దేశవాసులు మన దేశం కొరకు తమ వంతు సహాయ సకారాలు అందించాలన్నదే దిని ప్రధాన ఉద్దేశం. ప్రవాసం నుండి గాంధిజీ మన దేశం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 8-1-2015 న  మన తపాల శాఖ వారు రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసారు.   100 years of Gandhiji's returns to India India   Post released a set of two stamps and Miniature sheet on 100 Years of Mahatma Gandhi's return to India on 8-1-2015  Pravasi Bharatiya Divas (PBD)   is celebrated on 9th January every year to mark the contribution of Overseas Indian community in the development of India.  January 8 was chosen as the day to celebrate this occasion since it was on this day in 1915 that Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Africa, led India's freedom struggle and changed t

LIST OF STAMPS ISSUED BY INDIA POST IN 2014

మన తపాల శాఖ 2014 లో విడుదల చేసిన తపాల బిళ్ళలు