Skip to main content

Posts

Showing posts from August, 2018
మహాత్మా గాంధీజీ జీవితాన్ని మలుపుతిప్పిన  దక్షిణ ఆఫ్రికా లో పీటర్ మార్టిన్ బర్గ్ రైల్ సంఘటన జరిగి 125 సంవత్సరాలు  మరియు నల్ల సూరీడు నెల్సన్ మండేలా శత జయంతిని పురస్కరించుకొని భారత్ - దక్షిణ ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా  26-7-2018 న  ఒక ప్రత్యేక మినియేచర్ను విడుదల చేశారు.

డా. సి.నారాయణ రెడ్డి గారిపై ప్రత్యేక తపాలా కవరు

పద్మభూషణ్ అవార్డు గ్రహీత ,జ్ఞానపీట్ పొందిన కవి డా. సి.నారాయణ రెడ్డి 87 వ జన్మదినం సందర్భంగా హెదరాబాద్ తపాలా శాఖ  26-7-2018 న ఒక ప్రతీక తపాలా కవరు విడుదల చేశారు. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో సినీరంగం లోకి ప్రవేశించి అనేక మధుర గీతాలను రాసారు. తెలుగు గజల్స్ కు రూపకర్త.