Skip to main content

తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు 

2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన  తపాలా బిళ్ళల  ప్రద్రర్శన (APPEX -2014) లో మన తెలుగు వారి విశిష్టతను  చాటేలా 'తెలుగు వెలుగులు ' పేరుతో తెనాలి కి చెందిన  శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు  అత్య అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక  ప్రదర్శన కుడా ఇదే. ఈ ప్రదర్శన కు  సాయి కృష్ణ కు వెండి -రజిత (SILVER- BRONGE ) పతకం  బహుమతిగా వచ్చింది.  
కేసినేని నాని నుండి తెలుగు వెలుగులు కి బహుమతి ని స్వీకరిస్తున్న వి. సాయి కృష్ణ 
 తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ తపాలా బిళ్ళ పై తెలుగు వెలుగులు ప్రదర్శన లో కొంత భాగాన్ని మీరు  ఇక్కడ   చూడగలరు. 




















Comments