Skip to main content

ఎట్టకేలకు గురజాడకు తపాల బిళ్ళ

India Post Released one Commemorative postal stamp  on Great Telugu Poet Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013.
మహా కవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారికి తపాల బిళ్ళ విడుదల చేయాలన్న అభిమానుల కోరిక నెరవేరింది.  అనేక విన్నపాల తరువాత ఎట్టకేలకు మన భారత తపాలా శాఖ గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సందర్బంగా  21-09-2013 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది. 
Gurajada Venkata Apparao
మన ప్రభుత్వ అధ్వర్యంలో నిరుడు గురజాడ 150వ జయంతి ఉత్సవాలు చాలా ఖర్చు పెట్టి  హడావుడిగా చేసారు. అప్పుడు నిర్వహాకులకు ముందు చూపు, సరైన ప్రణాళిక లేక గురజాడ వారి 150 వ జయంతికి  తపాల బిళ్ళను  విడుదల చేయించలేక పోయారు. కేవలం ఒక ప్రత్యేక తపాలా కవరు మాత్రమే విడుదల చేసారు.
ఆలస్యంగా నైనా "దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ " అని చాటిన  మన గురజాడకు ఘనంగా తపాలా బిళ్ళ విడుదల  చేసి ఆ మహనీయునికి  దేశవ్యాప్త గుర్తింపు కలుగచేస్తున్నందులకు సంతోషం.

Comments

dokka srinivasu said…
Professor Kadali Srinivas garu

Thanks for being a member of my Mahatma Gandhi blog.

Srinivas garu thanks for a great blog on telugu philately. Sir excellent efforts.

Sir this is my World First Telugu Conference First Day cover message which i shared in my Heritage of India blog.

http://indian-heritage-and-culture.blogspot.in/2013/02/world-telugu-conference-first-day-cover.html

Srinivas garu also i request you please read the following 2 messages which i shared in my Heritage of India blog.

http://indian-heritage-and-culture.blogspot.in/2013/02/my-first-seminar-on-indian-heritage-and.html

http://indian-heritage-and-culture.blogspot.in/2012/12/indian-woman-in-19th-century-vintage.html

Professor Srinivas garu please read the above 2 messages and also the comments given by other people fully and also please share your valuable comments.

Srinivas garu i request you please join as a member to my Heritage of India blog like Gandhi blog which you joined already as a member.

Srinivas garu i am waiting for your valuable comments and hope you join as a member to my Heritage blog.
kodali srinivas said…
Thank you Srinivasu for your kind invitation.

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...