A Commemorative postage stamp on 10 -11 -2004
TENNETI VISWANANATHAM
తెన్నేటి విశ్వనాధం (1895 - 1979 ) స్వాతంత్ర్యపోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ మరియురెవిన్యూ శాఖామంత్రి. విశాఖ పట్నం లో ఉక్కు కర్మాగారం నెలకొల్పటములో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి. మహాత్మా గాంధీచే ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమములో చేరి ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఐదు సార్లు జైలుకు వెళ్లాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికైనాడు. విశ్వనాథం 1951లో మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా కూడా పనిచేశాడు. నాలుగోవ లోక్ సభలో విశాఖ పట్నం కి ప్రతినిధిగా ఎన్నికైయ్యారు.వీరి గౌరవార్దం 10-11-2004 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు.
Comments