
1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.
తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించిన వీరు మహర్షిగా 1958 పరమపదించారు.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.
1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.
తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించిన వీరు మహర్షిగా 1958 పరమపదించారు.
Comments