మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముగింపు భాగంగా అక్టోబర్ 2, 2020 న మన భారత తపాలా శాఖ గాంధీజీ ప్రవచించి ,ఆచరించిన సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేసేలా నాలుగు తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిపై ఆత్మనిర్బారత, ప్రకృతి వైద్యం, విద్య, పర్యావరణ వంటి సార్వజనిక విషయాలపై గాంధేయ మార్గం ఏమిటో సూక్ష్మంగా తెలిపేలా రేఖా చిత్రాలు ఉన్నాయి.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.


Comments