Skip to main content

Posts

Showing posts with the label stamps -2021

జే. ఈశ్వరీబాయి - My Stamp and Special cover

భారత తపాల శాఖ 23 -02- 2021 న రిపబ్లిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ దళిత నాయకురాలు  శ్రీమతి  జే. ఈశ్వరీబాయిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ మరియు వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది .  Special cover on Dalit Icon J. Easheari Bai My Stamp - J. Eashwaribai My Stamp sheetlet  on Dalit Icon J. Eashwaribai

STAMP ISSUE CALENDAR - 2021

భారత తపాలా శాఖ 2021లో విడుదల చేసిన తపాలా బిళ్ళలు   మొత్తం  తపాల బిళ్ళలు = 16 ముఖ విలువ = రూ 127 /- Sl.No Stamp Name Release Date 1 125th Birth Anniversary Year of Netaji Subhas Chandra Bose -  Rs.25/- 23-01-2021 2 50 Years of full Statehood of Himachal Pradesh - Rs.5/- 25-01-2021 3 The High Court of Gujarat- Rs.5/- 06-02-2021 4 100 Years of First Visit of Mahatma Gandhi to Odisha- Rs.5/- 23-03-2021 5 Golden Jubilee Year of India Bangladesh Friendship - Rs.5/- 27-03-2021 6 Rajyogini Dadi Janki  - Rs.5/- 12-04-2021 7 70 Years of Diplomatic Relations between India and Germany - Rs.25/- 10-06-2021 8 Golden Jubilee Year-Gayatri Teerth,Shantikunj - Rs.5/- 20-06-2021 9 Ma. Chaman Lal - Rs.5/- 07-08-2021 10 Rao Jaimal Rathore - Rs.5/- 17-09-2021 11 Martyrs of Solapur namely "Mallappa Dhanshetti, Shrikisan Sarada, Jagannath Shinde and Abdul Rasul - Rs.5/-   02-10-2021 12 Deccan College Bicentenary - Rs.5/- 06-10-2021 13 Dattopant Thengadi - Rs.5/- 10-11-2021 14...

Netaji 125th Birth Anniversary

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897) గారి 125వ జన్మదినం సందర్భంగా మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళను 23- 01 - 2021 న విడుదల చేసింది.  నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. మహాత్మాగాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిప్ఫీన్స్ దేశాలు కూడా ఆమోదించాయి. నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు  ప్రయాణిస్తుండగా విమాన ప్రమాద...