Skip to main content
మహాత్మా గాంధీజీ జీవితాన్ని మలుపుతిప్పిన  దక్షిణ ఆఫ్రికా లో పీటర్ మార్టిన్ బర్గ్ రైల్ సంఘటన జరిగి 125 సంవత్సరాలు  మరియు నల్ల సూరీడు నెల్సన్ మండేలా శత జయంతిని పురస్కరించుకొని భారత్ - దక్షిణ ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా  26-7-2018 న  ఒక ప్రత్యేక మినియేచర్ను విడుదల చేశారు.

Comments