The Reserve Bank of India released a new series of coins on 08 Jul 2011 with improved design and revised size in the denomination of 50 paise, Rs. 1, 2, 5, and 10. The present series of coins of 50 paise, Rs. 1, 2, and 5 contain a flowery design and for Rs.10, the number of petals have been brought down to 10 in place of the existing 15 petals. The parallel lines on the obverse side of the Rs. 10 coin have been removed and the size of Ashok Pillar has been increased. security edging of new series of coins would be good for better recognition by visually challenged persons and will have improved counterfeit resistance.
On the view of APPEX-88, A Special cover issued by Indian Post on Rani Rudrama Devi of Kakatiya Dynasty on 8-06- 1988. తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ 8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు. దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు. Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. రాణి రుద్రమ దేవి అసమాన ధైర్య సాహసాలతో ఆనాటి ఆంధ్రదేశమంతటినీ సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో ఒక మహిళగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Comments