Skip to main content

Posts

Beautiful India

A miniature sheet on Beautiful India was issued  by India Post on 15th August 2017. మన తపాలా శాఖ 15-08-2017 న 'అందమైన భారతదేశం' పేరుతో రెండు తపాలా బిళ్ళలు ఒక మినియేచర్  ను విడుదల చేసింది. 

Caves of Meghalaya

A miniature sheet on Caves of Meghalaya was released by India Post on 15th August 2017. మన తపాలా శాఖ 15-8-17 న మేఘాలయ పర్వత గుహలపై నాలుగు తపాలా బిళ్ళలు, మరియు ఒక మినియేచర్ ను విధుల చేసారు.  

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

A special cover was released India Post (A.P.) at Uyyalawada on 22nd February 2017 to celebrate the 170th death anniversary of the first freedom fighter of Uyyalawada, Uyyalawada Narasimha Reddy. స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 170 వ వర్థంతి  సందర్భంగా 22-02-2017 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ విడుదల చేసింది. 

క్విట్ ఇండియా పోరాటం

To commemorate 75 years of 1942 Quit India Movement a set of 8 Commemorative Stamps and a Miniature Sheet was released by India Post on 9th August, 2017 మన దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన , కీలకమైన ఉద్యమం క్విట్ ఇండియా పోరాటం. ఇది జరిగి 75 సంవత్సరాలు అయినా సందర్భంగా మన తపాలా శాఖ 8 తపాల బిళ్ళలు మరియు ఒక మినియేచర్ ను 9-8-2017 న విడుదల చేసింది.  క్విట్ ఇండియా ఉద్యమంపై ఇంతకు మునుపు కూడా మూడుసార్లు ( 1967, 1983, 1992 లలో ) తపాలా బిళ్ళలు విడుదల చేసారు 1 October 1967 ,Quit India Movement - 25th Anniversary, Martyrs' Memorial, Patna Quit India Resolution - 40th Anniversary (9-8-1983) Do or Die - Mahathma Gandhi - 50th Anniversary (9-8-1992) Quit India - 50th Anniversary (9-8-1992)

మహాత్మా గాంధీజీ చంపారన్ సత్యాగ్రహమ్

India post released a set of three stamps and one miniature on Champaran sathyagraha centenary on 13th may 2017  మహాత్మా గాంధీజీ నీలి పంట రైతులకొరకు చేసిన చంపారన్ సత్యాగ్రహమ్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తపాలా వారు మూడు ప్రత్యేక తపాలా బిళ్ళలు , మినియేచర్ ను 13-05-2017 న విడుదల చేసారు. 

ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల

India Post released a set of 3 stamp of Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana on 26th April 2017. భారత తపాలా 26-04-2017 న మన తెలుగు కవయిత్రులు   శ్రీ వెంకటాచల  మహత్యం రాసిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ (1730-1817)   మరియు  ఆతుకూరి ( కుమ్మరి) మొల్లమాంబ  (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)రామాయణ కల్పవృక్షం తో పాటు  వేయి పడగలు రాసి జ్ఞానపీట్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయత,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గార్ల పై  గుంటూరు బృందావన్ గార్డెన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోని అన్నమయ్య కళావేదికపై 26-04- 2017 సాయంత్రం గ  6.15  ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. ఒకేసారి ఇలా ముగ్గురు తెలుగు కవుల పై తపాలా బిళ్ళలు విడుదల కావటం శుభపరిణామం. దీనికి కృషి చేసిన పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి అభినందనలు.    Telugu writers, Tarigonda Vengamamba, Aatukuri Molla and Viswanatha Satyanarayana

ఉస్మానియా విశ్వవిద్యాలయం

శత వంసంతాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందనాలు.  ఈ విశ్వవిద్యాలయానికి 50 వసంతాలు నిండిన వేళ స్వర్ణోత్సవ సందర్భంగా 15-3-1969 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  A Commemoretive postage stamp on 15 - 3 - 1969 Osmania university - Hyderabad OSMANIA UNIVERSITY- FIRST DAY COVER ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7 వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1918 లో స్థాపించబడింది . భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7 వ ప్రాచీన సంస్థగా , దక్షిణ భారతావనిలో 3 వ సంస్థగా పేరుగాంచింది . ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ . 1,600 ల ఎకరాల (6 చ . కి . మీ .) సువిశాల ప్రాంగణంతో , అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు . నిజాం రాజ్యానికి వచ్చి 25 ఏళ్ళు గడిచిన సందర్భంగా హైదరాబాద్ స్టేట్ తపాలా శాఖ 1936 లో ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది...